బెంగాల్ పోల్స్ రక్తసిక్తం.. అయిదుగురు మృతి..
సితాల్కుచి: పశ్చిమ బెంగాల్లో నాలుగవ విడత పోలింగ్ రక్తసిక్తమైంది. కూచ్ బెహర్ జిల్లాలో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. సితాల్కుచి నియోజకవర్గంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ వర్కర్లు ఘర్షణకు దిగారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో అయిదుగురు చనిపోయినట్లు … Read More