సిరీస్ కోల్పోయినా టీమ్ ఇండియాకు మంచి అవకాశం..
హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా దీర్ఘ కాలంలో టీమ్ఇండియాకు కీలకమైన ఆటగాళ్లుగా అవతరిస్తారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీసేన 13 పరుగులతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ … Read More