ఢిల్లీ ఎయిమ్స్లో 35 మంది వైద్యులకు కరోనా పాజిటివ్
దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది వైద్యులకు కరోనా సోకింది. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రి అయిన ఎయిమ్స్లో 35 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని శుక్రవారం పలు టీవీల్లో వార్తలు వచ్చాయి. మరోవైపు … Read More