భర్త మర్మంగాన్నికోసిన భార్య
పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. టీ నర్సాపురం మండలం మక్కినవారి గూడెంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భర్త అప్పారావు మర్మంగాన్ని కత్తితో కోసింది. తీవ్రంగా గాయపడిన భర్త అక్కడికక్కడికే చనిపోవడంతో … Read More